బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి రంగా

నరసాపురం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతి సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మరియు నరసాపురం మెయిన్ రోడ్డు సెంటర్ లో రంగా విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, తోట నాని, బొమ్మిడి కృష్ణమూర్తి, పోలిశెట్టి సాంబ, సముద్రాల సత్యవాణి, తోట అరుణ, భారతి సురేష్, లక్కు బాబి, పెమ్మడి కిరణ్, వాతాడి రమేష్, వట్టిప్రోలు సతీష్, బెల్లంకొండ రాంబాబు, మాధం వాసు, ఇంటి మురళి, కొట్టు రామాంజనేయులు, బెల్లంకొండ ఎర్రియ్య నాయుడు, యడ్లపల్లి మహేష్, కాసాని అశోక్, పులి భుజంగరావు, బొక్కా చంటి, యాతం మహేష్, గ్రంధి నాని, నల్లి రాజేష్, గన్నాబత్తుల దుర్గాప్రసాద్, రావూరి చిరంజీవి, దేశినీడి గంగాధర్, దేవరపు బాబీ, దొంగ సత్యనారాయణ మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.