జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో వాటర్ ట్యాంకర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ద్వారా గురువారం అంతర్వేదికర గ్రామం(దారి కోడప)లో నీరు అందక ఇబ్బందిపడుతున్న వారికి సఖీనేటిపల్లి గ్రామానికి చెన్దిన నార్ని కిషోర్ పుట్టినరోజు సందర్బంగా వారు ట్రాక్టర్ డిజల్ మరియు డ్రైవర్ నిమిత్తం రూపాయలు 1000/- ఖర్చులతో జనసైనికుల ద్వారా త్రాగునీరు అందించడం జరిగిందని జనసేన నాయకులు నామన నాగభూషణం తెలిపారు.