పిల్లా శేషరావును పరామర్శించిన పితాని బాలకృష్ణ
ముమ్మిడివరం: చెందిన జనసేన పార్టీ నాయకులు పిల్లా శేషరావు ఇటీవల ప్రమాదవసాత్తు గాయపడినారు శనివారం వారిని వారి ఇంటిదగ్గర జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పరామర్శించారు. వీరివెంట జక్కంశెట్టి బాలకృష్ణ(పండు), కడలి వెంకటేశ్వరరావు(కొండ), గుత్తుల శంకర్ ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-20-at-12.22.33-PM-1024x485.jpeg)