ఆదిలక్ష్మికి నివాళులర్పించిన రాజేశ్వరరావు బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, ఈదరాడగ్రామంలో ముస్కుడి నర్సింహా స్వామి తల్లి కీ.శే శ్రీమతి ముస్కుడి ఆదిలక్ష్మి కాలం చేశారు. ఆమె పెద్ద కార్యం సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, గ్రామశాఖ అధ్యక్షులు బొంతు సుధాకర్, రామరాజు లంక సర్పంచ్ కాకర శ్రీనివాస్, విప్పర్తి సాయిబాబు, తోట త్రిమూర్తులు, దొమ్మేటి సత్యనారాయణ, హేమంత్ తదితరులు.