సుబ్రహ్మణ్యేశ్వరస్వామి షష్ఠి ప్రారంభోత్సవాలలో పాల్గొన్న బండ్రెడ్డి

కైకలూరు నియోజకవర్గం: ముదినేపల్లి మండలంలోని, సింగరాయిపాలెం గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి ఉత్సవాల ప్రారంభోత్సవములో పాల్గొన్న జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ . ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా కమిటీ సభ్యులు పంచకర్ల సురేష్, ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వరరావు, కైకలూరు నియోజకవర్గం నాయకులు మోటేపల్లి హనుమాన్, శరత్, అంబుల భరత్, జన సైనికులు, దేవస్థాన ట్రస్ట్ కమిటీ పాల్గొన్నారు.