సాయి ఆసుపత్రిలో పలువురిని పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, నిడిగట్ల గ్రామనికి చెందిన యాసల వీర వెంకట సత్యనారాయణ యాక్సిడెంట్లో గాయాలపాలైన విషయం తెలుసుకున్న నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి మనోధైర్యం కల్పించారు. కోరుకొండ మండలం, గాడల గ్రామం ముప్పినశెట్టి వెంకటరమణ యాక్సిడెంట్లో గాయాలపాలైన విషయం తెలుసుకున్న బత్తుల వెంకటలక్ష్మి వారిని పరామర్శించి మనోధైర్యన్ని కల్పించారు. కోరుకొండ మండలం, గాదరాడ గ్రామం, గొడ్డి వెంకటేష్ కు నరాల ఆపరేషన్ చేయించుకున్నారనే విషయం తెలుసుకున్న వారిని పరామర్శించి కల్పించిన నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. కోరుకొండ మండలం, గాదరాడ గ్రామానికి చెందిన జెట్టి నాగమల్లేశ్వరి కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వారిని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోదైర్యం కల్పించారు. కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామానికి చెందిన ఆకుల వీరబాబు యాక్సిడెంట్లో గాయాలపాలైన విషయం తెలుసుకున్న వారిని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. అనంతరం కోరుకొండ మండలం, గాడల గ్రామం, ముప్పినశెట్టి వెంకటరమణ యాక్సిడెంట్లో గాయాలపాలైన విషయం తెలుసుకున్న వారిని నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి మనోధైర్యన్ని కల్పించారు. అనంతరేం రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామానికి చెందిన ముప్పినపల్లి రాజు కిడ్నీలో రాళ్ళతో బాధపడుతున్న వారిని శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించి కల్పించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు యర్రంశెట్టి శ్రీను, నందే ప్రసాద్, గణేసుల రాంబాబు, చాపల సుబ్బు, దేవన దుర్గా ప్రసాద్ (డి.డి) తదితరులు పాల్గొన్నారు.