కేత అప్పన్నని పరామర్శించిన బత్తుల బలరామకృష్ణ

రాజానగరం, జియ్యరంపాలెం గ్రామం కేత అప్పన్నకి యాక్సిడెంట్ అయింది అని తెలుసుకుని ఆర్.ఎస్.న్యూరో హాస్పిటల్ కి రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో, నాటిపాము దొర, బోయిడి వెంకట్, దేవన దుర్గాప్రసాద్(డిడి), తోరాడా శీను, అడ్డల దొరబాబు, మిరియాల సాయికుమార్, దొడ్డి అప్పలరాజు, పెమ్మన బోయిన రాజేష్, రాజేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు.