శ్రీసీతారాముల వారి సన్నిధిలో జరిగిన అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న బత్తుల

రాజానగరం మండలం, నరేంద్రపురం గ్రామంలో వెలసిన శ్రీ సీతారాముల వారి సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ సందర్బంగా ఆలయ కమిటీ వారికి ₹5000/- విరాళం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు గెద్దటి ఆంజనేయులు, నీలా ప్రసాద్, గుబ్బల శ్రీను, నగరబోయిన శ్రీను, నీలా వీరబాబు, నీలాదుర్గారావు, నీలా వీరబాబు, కండిపల్లి వెంకటేష్, అందిబోయిన శ్రీను, అర్జి కన్నారావు, పిల్లి ప్రసాద్, గుత్తుల శ్రీను, నీలా అప్పారావు, ప్రగడ రాంబాబు, ఆదిమూలం త్రిమూర్తులు, చౌటపల్లి వెంకటేశ్వరరావు (అబ్బులు), బీజేపీ ఐటి సెల్ నియోజకవర్గం కన్వీనర్ ఆళ్ల శివనాగరాజు, చిట్టిప్రోలు సత్తిబాబు, తోట అనీల్ వాసు, సుంకర బాబ్జి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.