కోరుకొండ మండలంలో బత్తుల సుడిగాలి పర్యటన

  • రాజానగరం మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన “బత్తుల”

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామంలో కీ|శే పిల్లల గోవింద్ ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. అనంతరం రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామంలో ముత్యం దేవి ప్రసాద్ అమ్మ గారు ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” పరామర్శించారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, దోసకాయలపల్లి గ్రామంలో కీ.శే గొల్లకోటి శివ ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి”.
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో కీ.శే కుప్పల శ్రీను ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” పరామర్శించారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, మధురుపూడి గ్రామంలో మెర్ల వెంకటేష్ మాతృమూర్తి ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” పరామర్శించారు. రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, వెస్ట్ గానుగూడెం గ్రామంలో వేముల పవన్ పరామర్శించిన కీ.శే వేముల సత్య వతి ఇటీవల స్వర్గస్తులయ్యారనే విషయం స్థానిక జనశ్రేణుల ద్వారా తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను జనసేన పార్టీ మహిళ సాధికార కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి “బత్తుల వెంకటలక్ష్మి” పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, కోరుకొండ మండలం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.