రామారావు కుటుంబసభ్యులను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, జంబూపట్నం గ్రామంలో చొంగ రామారావు ఇటీవల స్వర్గస్తులయ్యారు.. గురువారం జరిగిన వారి పెదకార్యం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని వారి కుటుంబసభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి మనోదైర్యం చెప్పారు.. ఈ కార్యక్రమంలో నాగ రాంబాబు, చొంగ నాగేశ్వరరావు, తోరాటి శివ, దేవన రాజు, ఉల్లి రాంబాబు, చొంగ శివ, చొంగ శివరామకృష్ణ, దేవన శివాజి, మిరియాల సాయి, దేవిరెడ్డి అయ్యప్ప, నాగిశెట్టి సతీష్, దేవన దుర్గ ప్రసాద్, అడబాల బాబీ , మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.