బెల్లంకొండ డేవిడ్ రాజు కు నివాళులు అర్పించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ జనసైనికులు శ్యామ్ తండ్రి స్వర్గీయ బెల్లంకొండ డేవిడ్ రాజు ప్రధమ వర్ధంతి కార్యక్రమం(కొవ్వాడ గ్రామం) లో పాల్గొని అయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘంటించి నివాళులు అర్పించిన జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ.