గంగారపు రామదాసుచౌదరి ఆద్వర్యంలో రక్తదాన శిబిరం
మదనపల్లె టౌన్, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాన్ పుట్టినరోజు సందర్భంగా ..అన్నమయ్య జిల్లా, మదనపల్లె టౌన్ నీరుగొట్టిపల్లెలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి.. ఈ ఏర్పాట్లును దగ్గర ఉండి పర్యవేక్షించిన రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఉమ్మడి చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, సీనియర్ నాయకులు కళ్యాణ్, జగదీశ్, జిల్లా కార్యదర్శి సనఉల్లా నవీన్, టౌన్ ప్రధాన కార్యదర్శి రెడ్డమ్మ్మ, పద్మావతి, కొల నాగవేని. రక్త దానం చేసిన మదనపల్లె మండల అధ్యాక్షులు గ్రానైట్ బాబు, దామోదర రెడ్డి, దేవేంద్ర, అర్జున, ప్రసాద్, మధు, పవన్, నిమ్మనపల్లె రామసముధ్రం మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ మరియు చంద్రశేఖర్, ఐటీ విభాగం రాజేష్, లక్ష్మీనారాయణ,చంద్ర జంగలపల్లె శేఖర గండికోట లోకేష్ ఇంకా జనసైనికులు. దాదాపుగా 40 యూనిట్లు పైగా రక్త దానం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది.. ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన, రక్తదానం చేసిన వారికి పేరు పేరున గంగారపు రామదాసు చౌదరి కృతజ్ఞతలు తెలియజేసారు.