బి.ఆర్ అంబేద్కర్ ఘన నివాళి అర్పించిన బోడె ప్రసాద్

పెనమలూరు: అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా బి.ఆర్ అంబేద్కర్ కు టిడిపి మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ ఘన నివాళి అర్పించారు. అనంతరం కానూరు రోడ్లు గుంతలు కార్యక్రమంలో నిరసన కార్యక్రమం చేసిన జనసేన పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో పెనమలూరు మండల అధ్యక్షులు కరిమి కొండ సురేష్, మున్సిపాలిటీ అధ్యక్షులు తాతపూడి గణేష్, నాంచారయ్య, బోయన మాణిక్యాల రావు, నెరుసు ఆంజనేయులు, గరికపాటి ప్రసాద్, చెన్నా గాంధీ, తిరుమల శెట్టి సుధీర్ లంకే శ్రీనివాస్, సెనగం శెట్టి హరికృష్ణ, నరహరి శెట్టి కిరణ్, నాగేంద్ర పుప్పాల రంగారావు, సుబ్బారావు ఎస్ సుధాకర్, జనసేన టిడిపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.