ట్రెండ్ మెన్స్ వేర్ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం జనసేన పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ముఖేష్ వారి ట్రెండ్ మెన్స్ వేర్ రెడీ మేడ్ షాప్ మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, రామ్ శెట్టి సురేష్, చాపల రమేష్, యువర్న సోమశంకర్, పెనుబోతుల సొమ్ములమ్మ పెనుబోతుల బాలాజీ, ఎస్.కే. వల్లి, సతీష్, తదితరులు పాల్గొన్నారు.