శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన బొమ్మిడి నాయకర్

నరసాపురం పంటు రేవు వద్ద అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ముగించుకుని తిరిగి వచ్చే భక్తులకు పులిహోర, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, మాధంశెట్టి కోటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, కొల్లాటి గోపీకృష్ణ, నిప్పులేటి తారకరామారావు, బొమ్మిడి కృష్ణమూర్తి, గంటా కృష్ణ, దివి సత్యన్, అందే దొరబాబు, పులపర్తి సూర్యనారాయణ, గణేశ్న శ్రీరామ్ పోలిశెట్టి సాంబ, తోట అరుణ, వలవల సావిత్రి, కూనపరెడ్డి రామకృష్ణ, లక్కు బాబీ, మాధంశెట్టి సుబ్బరాజు, వలవల రవీంద్రనాథ్ ఠాగూర్, మాధం వాసు, గ్రంధి నాని, యాతం మహేష్, గాది ఆదిబాబు, కొణిదెల శ్రీను, కొప్పాడి కనకరాజు, కర్నేని లక్ష్మీ నారాయణ, పిల్లా శ్రీహరి, కొల్లాటి ఆదినారాయణ, ఓలేటి దేవి మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.