ఏటిగట్టును పరిశీలించి, తీరప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పిన బొమ్మిడి నాయకర్
నరసాపురం నియోజకవర్గం: నరసాపురం పట్టణం, పొన్నపల్లిలో కొత్తగా కట్టిన గోదావరి ఏటిగట్టు కొట్టుకుపోయిన కారణంగా ఘటనా స్థలానికి చేరుకుని ఏటి గట్టును పరిశీలించి తీరప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పిన నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి బొమ్మిడి నాయకర్. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-12-at-7.10.14-PM-1024x682.jpeg)