తెలుగుదేశం నాయకులను మర్యాదపూర్వకంగా కలిసిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చెల్లంగి సత్యనారాయణ, టీడీపీ తెగులునాడు డ్వాక్రా, అంగన్వాడి సాధికారక మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మోకా పార్వతి, రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు టీడీపీ సీనియర్ నాయకులు జగడం సత్యనారాయణ, గేదెల వరలక్ష్మిలను రాజోలు జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.