లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, కేశవ దాసు పాలెం గ్రామంలో జనసేన నాయకులు కీ.శే మండ లక్ష్మణ్ అకాల మరణం చెందినారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆదివారం లక్ష్మణ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.