పలు కుటుంబాలను పరామర్శించిన బొంతు

రాజోలు నియోజకవర్గం: మామిడి కుదురు మండలం, ఈదరాడ గ్రామంలో ముస్కుడి నరసింహస్వామి మాతృమూర్తి అనారోగ్యంగా ఉంటే పరామర్శించి, వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్న జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు. వీరి వెంట తోట త్రిమూర్తులు, యెరుబండి సత్తిబాబు తదితరులు ఉన్నారు.