పవన్, వారాహి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన బొంతు రాజేశ్వరరావు

రాజోలు: అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం నుండి జనహితం కోరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభించిన “వారాహి యాత్ర” విజయవంతం కావాలని జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, అరుణ కుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.