వారాహి యాత్రలో పాల్గొన్న జనసేన నేతలు

రాజోలు: జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడిలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అనిత ప్రసాద్, మేకల ఏసుబాబు, మంగెన హైమావతి, విపర్తి సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.