శ్రీ లక్ష్మి రమణిని అభినందించిన బొంతు రాజేశ్వరరావు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీ లక్ష్మి రమణిని రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/05/WhatsApp-Image-2023-05-25-at-19.43.21-1024x768.jpeg)