వారాహి యాత్రలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి జనసేన నాయకులు బొర్రా వేంకట అప్పారావు ఆధ్వర్యంలో వారాహి యాత్ర విజయవంతం కావాలని అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శించుకోవడం జరిగింది. అనంతరం వారాహి యాత్రతో పాటు కత్తిపూడి చేరుకొని భారీ బహిరంభ సభలో పాల్గొనటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ 4మండల అధ్యక్షులు, సత్తెనపల్లి 7వ వర్డ్ కౌన్సిలర్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు, మరియు కార్యకర్తలు పాల్గొవడం జరిగింది.