లోకం మాధవి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి

నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో.. పేదల పెన్నిధి శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జరుగుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు మండలాలలో ఉపాధి హామీ కూలీలకు, ప్రయాణికులకు, బాటసారులకు, విద్యార్థులకు, వృద్ధులకు మజ్జిగ పంపిణీ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీమతి లోకం మాధవి వెంట జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.