ఘనంగా 100 సంవత్సరాల జాతీయ జెండా వేడుకలు

జాతీయ జెండా రూప కర్త పింగళి వెంకయ్య గారు రూపొదించి మహాత్మ గాంధి గారికి అందించిన మన జాతీయ జెండా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో జింకాన గ్రౌండ్స్ లో జెండా వందనం మరియు మజ్జిగ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ ), విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, చింతపల్లి అజయ్, ఎన్.హెచ్.అర్.సి కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.