పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మర్యాదపూర్వకంగా కలిసిన చిన్నా రాయల్

పుంగనూరు నియోజకవర్గం: జనసేన పార్టీ తరపున ఉమ్మడి తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిని మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ సీవీ చిన్నా రాయల్, జిల్లా కార్యదర్శి జావేద్ భాషా, ఎస్సీ సెల్ అధ్యక్షులు చంద్రబాబు, పుంగనూరు మండల అధ్యక్షులు పాముల హరి, సీనియర్ నాయకులు కే వీ రమణ, చౌడేపల్లి మండల అధ్యక్షులు హేమంత్, సదుం మండల అధ్యక్షులు నాగ తేజ, పలిచర్ల మండల అధ్యక్షులు చంద్రబాబు, రొంపిచర్ల మండల అధ్యక్షులు బావాజన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.