రాజమండ్రిలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

రాజమండ్రి, మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక సాయి కృష్ణ థియేటర్ వద్ద అల్లాటి రాజు, విన్నా వాసు, గుణ్ణం శ్యాంసుందర్, చక్రపాణి. ఏ డి ప్రసాద్ ఆధ్వర్యంలో సాయికృష్ణ థియేటర్ వద్ద అనుశ్రీ చేతుల మీదగా స్టాప్ కి బిర్యానీ ఇవ్వడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమండ్రి జనసేన నాయకులు మెగా అభిమానులు, సంజీవ్, పొట్నూరి శ్రీనివాస్, రాంబాబు, సురేష్, వీర, గుణ తదితర అభిమానులు పాల్గొన్నారు.