బోయవాల్మీకుల ధర్నాకు మద్దతిస్తూ చిర్రి బాలరాజు విరాళం

పోలవరం: బోయవాల్మీకులను, నకిలీ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దు అని.. మరియు వివిధ డిమాండ్స్ తో జులై 26వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టబోయే ధర్నాకు వెళ్తున్న వారి ఖర్చుల నిమిత్తం పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ కన్వినర్ చిర్రి బాలరాజు జనసేన పార్టీ తరపున 5000 రూపాయలను విరాళంగా అందజేయడం జరిగింది.