ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి జనసైనికుల అండ

శ్రీకాకుళం: శనివారం ఉదయం శ్రీకాకుళం జిల్లా నుండి విజయవాడ వరకు భవాని మాలలో పాదయాత్ర చేస్తూ తునిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జనసైనికులకు అండగా నిలిచి వారి బంధువులు, కుటుంబ సభ్యులకు తోడుగా ఉండి వారికి తగిన సహాయం అందేలా సహకారం చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల కార్యదర్శి వంగలపూడి నాగేంద్ర, చోడిశెట్టి గణేష్ మరియు తుని నియోజకవర్గం జనసైనికులు.