మాదిగల విశ్వరూప మహసభను జయప్రదం చేయండి

వేమూరు నియోజవర్గం: కొల్లూరు మండలంలోలో బాబు జగ్జివన్ రామ్ కమిటీ హల్ నందు శనివారం ఎం.ఆర్.పి, ఎం.ఎస్.పి మహిళ మరియు అన్ని విభాగాల కార్యకర్తల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భగంగా త్వరలో హైదరాబాద్ లో నిర్వహించే మాదిగల విశ్వరూప మహసభను జయప్రదం చేయవలసిందిగా వేమూరు నియోజవర్గం నాయుకులు జనసేన జిల్లా కార్యదర్శ సోమరౌతు అను రాధ (ఎం.ఆర్.పి.ఎస్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నాగరాజు మాదిగ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రముననికి నియోజవర్గ జనసేన పార్టీ సహయ సహకారాలు జనసేన పార్టీ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజులలో అన్ని కులవర్గాలను కలుపుకుంటూ వెళ్తాం అని హామీ ఇవ్వడం జరిగింది. రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఎస్.ఈ వర్గికరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ రానున్న అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అఖిల పక్షాల తరఫున ఢిల్లీకి పంపాలని ఈ బటన్ ముఖ్యమంత్రి జగన్ ని ఈ సందర్భంగా కోరడం జరిగింది. ఈ సమావేశంలో సంగం నాయికులు వర్ల దేవదాసు మాదిగ, లక్ష్మి నర్సాయ మాదిగ, వంగివరపు రమేష్ మాదిగ, జడ్పీటీసీ సభ్యులు చొప్పర సుబ్బారావు పాల్గొన్నారు. మండల కమిటీ ఎలమాటి దాసు, క్రాప నాని మాదిగ, సుజాత మాదిగ, చైతన్య మాదిగ, అతోట ఇసాక్ మాదిగ, బీసీ నాయుకులు వాస్ దేవ్ గౌడ్ పాలుగునారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజవర్గ మాదిగ సోదరులకు, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.