నాదెండ్ల తో జనసేననాయకుల మర్యాదపూర్వక భేటీ

రాజానగరం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన లో భాగంగా కాకినాడ విచ్చేసిన మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రిరెడ్డి శీను రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర.