మలికిపురం ఎంపీపీ చేతులమీదుగా కోవిడ్ బూస్టర్ డోస్ క్యాంప్ ప్రారంభం

రాజోలు, లక్కవరం PH మరియు మండల కార్యాలయం దగ్గర కోవిడ్ బూస్టర్ డోస్ క్యాంప్ జనసేన వీర మహిళ, మలికిపురం ఎంపిపి శ్రీమతి మేడిచర్ల వెంకట సత్యవాణి రాము చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఎంపీపీ మాట్లాడుతూ వ్యాక్సిన్ రెండవ డోస్ తీసుకుని 9 నెలలు అయిన వాళ్ళు అంతా బూస్టర్ డోస్ వేయించుకోవలసిందిగా తెలిపారు.