దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవ వేడుకలు చోడవరం జనసేన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి ఉత్సవ వేడుకలు చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణం నందు చోడవరం నియోజకవర్గ ఇంచార్జి ఘనంగా పి.వి.ఎస్.ఎన్ రాజు ఆధ్వర్యంలో చెయ్యడమయింది. ఆ మహనీయుని స్ఫూర్తిని, విలువలను శ్లాఘిస్తూ వారిని నేటి తరానికి పరిచయం చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియచెయ్యడమయింది. త్వరలో సంజీవయ్య విగ్రహాన్ని నియోజకవర్గంలో ఆవిష్కరించుట జరుగునని తెలియచేయడమైంది. ఈ కార్యక్రమమునందు ముఖ్య అతిధిగా నన్నయ్య విశ్వ విద్యాలయం విశ్రాంత ఉప కులపతి ముర్రు ముత్యాలనాయుడు, ఆర్క్ స్వచ్ఛంద సంస్థ ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొనుట జరిగింది.