దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహానికి నివాళి అర్పించిన చింతా సురేష్ బాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కర్నూలు జిల్లా వాస్తవ్యులు దళిత ముద్దు బిడ్డ కీ శే గౌరవనీయులు దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నంద్యాల చెక్ పోస్ట్ నందు ఉన్న దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళులు అర్పించిన కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు. ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ నాయకులు పొలూరి వెంకట సుబ్బయ్య, అనిత శ్రీ, హసీనా బేగం, మహబూబ్ బాషా, బి.సుధాకర్, బజారి, ఆకెపోగు రాంబాబు, మైనారిటీ నాయకులు షబ్బీర్, కొండల్, మానపాటి శ్రీనివాస్ గౌడ, జనసేన రాము, నవీన్ రెడ్డి, సతీష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.