జనసేన జెండా ఆవిష్కరణకు దర్శిలో భారీ సన్నాహాలు

దర్శి నియోజకవర్గంలోని దర్శి మండలం, మారెడ్డి పల్లి మరియు నడింపల్లి గ్రామాలలో బుదవారం ఉదయం జనసేన జెండా ఆవిష్కరణకు స్థలాన్ని పరిశీలిస్తూ మారెడ్డిపల్లి మరియు నడింపల్లి గ్రామస్తులతో పార్టీ బలోపేతం గురించి మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో జనసేన జెండాల ఆవిష్కరణకు భారీ సన్నాహాలు చేస్తూ, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు సింబల్ ను అందరికీ తెలియజేసేలా ప్రజలలోకి తీసుకువెళ్లాలని జనసైనికులతో చర్చిస్తున్న దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు.