మత్స్యకారుల అభ్యున్నతి యాత్ర 3వ రోజు

తూర్పుగోదావరి జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముమ్మిడివరం, అమలాపురం నియోజకవర్గాల్లో అల్లవరం మండలం నక్కా రామేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ మత్స్యకార అభ్యున్నతి యాత్రలో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్న తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు, పంతం నానాజీ, ముత్తా శశిధర్, అమలాపురం పార్లమెంటరీ జనసేన పార్టీ నాయకులు డి. ఎం.ఆర్.శేఖర్, జిల్లా ఇంచార్జ్ లు పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి, బండారు శ్రీనివాస్, పోలిశెట్టి చంద్రశేఖర్, మేడ గురుదత్త ప్రసాద్, వరుపుల తమ్మయ్య బాబు, అను శ్రీ సత్యనారాయణ, తుమ్మల బాబు, మర్రిరెడ్డి శ్రీనివాస్, మరియు గంటా స్వరూప, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గం, జిల్లా నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.