జనంకోసం జనసేన 304వ రోజు

  • వనరక్షణలో భాగంగా 400 దానిమ్మ మొక్కల పంపిణీ

జగ్గంపేట, జనంకోసం జనసేన 304వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ మొక్కల పంపిణీ కార్యక్రమం జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆధ్వర్యంలో జగ్గంపేట మండలం, కృష్ణాపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం 400 మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 71295 మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అద్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల టైలర్స్ సెల్ అధ్యక్షులు కిలాని శివాజీ, కృష్ణాపురం నుండి ఎలిశెట్టి ఆనందరావు, అమరపల్లి శ్రీనివాస్, రాజనాల గంగసోమరాజు, కట్టమూరి స్వామి, దిగుమర్తి దుర్గప్రసాద్, పోంతపల్లి బాబీ, గోకేడ మురళికృష్ణ, బల్లిన శివ, నీలంశెట్టి వీరబాబు, బల్లిన రాజేష్, గోర్రపల్లి మణికంఠ, పొంతపల్లి అరుణ్, పిల్ల రాజు, గవర పెద్దకాపు, గోపిశెట్టి దయానిధి, ద్వారపూడి రాజేష్, బాలెం మణికంఠ స్వామి, పొంతపల్లి సాయిరమేష్ కృష్ణ, గోపిశెట్టి దయానంద, చెరకాని సురేష్, పిల్లా సురేష్, కోన శ్రీను, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, గ్రామ సంయుక్త కార్యదర్శి అయితిరెడ్డి ఏసుబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లభశెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ లకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా 303వ రోజు కృష్ణాపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన రేచిపూడి వీరబాబు కుటుంబ సభ్యులకు, అమరపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.