దెందులూరు విస్తృత స్థాయి సమావేశం

దెందులూరు నియోజకవర్గ జనసేన-టీడీపీ-బిజెపి నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం దెందులూరు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మేల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మరియు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి, బిజెపి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ముత్యాల రాజేష్, జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచెర్ల కృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, దెందులూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతపూడి చందు, పెదవేగి మండల జనసేన నాయకులు పసుపులేటి భార్గవ్, పెద్దిశెట్టి గంగరాజు, సుంకర ప్రసాద్, ఇంటూరి కృష్ణ, తోట హరికృష్ణ పెదపాడు మండల జనసేన నాయకులు గరికపాటి చంటి, కోటప్రోలు సురేష్, వడ్డి భార్గవ్, ఏలూరు రూరల్ మండల జనసేన నాయకులు కోసూరి సుబ్బారావు, ఘంటసాల బాలకృష్ణ, దెందులూరు మండల జనసేన నాయకులు రిత్వి, మెట్టపల్లి మధుకుమార్, అక్కల బద్రి, పంచకర్ల దుర్గారావు, మెట్టపల్లి నాగరాజు మరియు జనసేన మండల సమన్వయ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.