నిడదవోలు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

నిడదవోలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల పరిస్థితి పై శుక్రవారం నిడదవోలులో #GoodMorningCMSir కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, టౌన్ నాయకులు రంగా రమేష్, పెండ్యాల ఎంపిటిసి ఇంద్ర గౌడ్, చిన్న, బాలు, శివ సాయి, జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు యమన కాశీ, ఎడ్లపల్లి సత్తిబాబు మరియు నిడదవోలు నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.