పైలా లక్ష్మీ ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర ప్లకార్డ్స్ ప్రదర్శన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కౌలు రైతుల కోసం రైతు భరోసా యాత్ర గురించి స్థానిక పార్వతీపురం మండలంలో ఎంపీటీసీ అభ్యర్థిని పైలా లక్ష్మీ ఆధ్వర్యంలో స్థానికంగా నాట్లు వేసే కూలీల దగ్గర్నుంచి రైతులు వరకు అధ్యక్షులు వారు చేసే ఆర్థిక సహాయ గురించి వారి కుటుంబానికి అండగా ఉంటానన్న హామీలు గురించి ప్లకార్డ్స్ పట్టుకొని తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో నర్సపురం వీర మహిళ అగురు మణి. జనసైనికులు చెందకానీల్ రెడ్డి కరుణ వంగల రావి నాయుడు పైలా శీను అగురు శ్రీను నెయ్యిగాపు సురేష్ నాని మరియు కొంతమంది స్థానికులు పాల్గొన్నారు.