కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో క్రియాశీలక కిట్ల పంపిణీ

మాడుగుల నియోజకవర్గం: కె. కోటపాడు మండలంలోని వారాడా పంచాయతీ సంతపాలెం గ్రామంలో మండల జనసేన పార్టీ నాయకులు కుంచా అంజిబాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలం సీనియర్ నాయకులు శివ, రాము మల్లు నాయుడు, చిన్న, రాజు, అర్జున్ రావు, అప్పారావు, మహేష్, బంగారు నాయుడు, నాగేంద్ర, శ్రీను, శివాజీ, సతీషు, మూర్తి, అయ్యప్ప మరియు మండల, సంతపాలం పంచాయతీ జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.