చిత్తూరు నియోజకర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ మరియు జనసేనలో చేరికలు

చిత్తూరు నియోజకవర్గం, 190 రామాపురంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమంలో భాగంగా క్రియాశీల సభ్యులకూ సభ్యత్వం కిట్లను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో 190 రామాపురం హరిజన వాడకి చెందిన 25 కుటుంబాలను జనసేన పార్టీలోకి కండువాలు వేసి స్టాట్ ఆరణి కవిత, జిల్లా ఐటీ విభాగం కో ఆర్డినేటర్ సల్ల గవాస్కర్, చిత్తూరు నియోజకవర్గం నాయకులు దయారం, వీర మహిళ జయంతి, గుడిపాల మండలం అధ్యక్షులు హేమాద్రి చౌదరి ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లో చేరిన ఆ గ్రామ ప్రజలు ఏకాంబరం, జగదీష్, సుజీప్, సుమన్, ప్రశాంత్, ప్రదీప్, మహేష్, వినయ్ కుమార్, నవీన్ కుమార్, మహేంద్రన్, కార్తిక్ ఎనమల, రాకేష్, కె.ఎస్ సందీప్, శరత్ పిఎస్పికె, లవ్ సన్, మనోజ్, నికేశ్, వెంకటేష్, శరత్ ఎన్నెస్కె, శక్తి వేలు, విజయకాంత్, శివ, పుష్పరాజ్, రామరాజ, రేవంత్ మరియు వీర మహిళ ఇందుమతి తదితరులు పాల్గొన్నారు.