ఏనుగు తుని గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనకాపల్లి నియోజకవర్గం, కసింకోట మండలం, ఏనుగు తుని గ్రామంలో బుధవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు, గ్రామ ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ యొక్క మీటింగ్ ని ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి ఏనుగుతుని జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయడం జరిగింది.