నిడమర్రులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు మండలం, బాబాయ్ పాలెం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ మరియు వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం నియోజకవర్గ ముఖ్య నాయకులు మరియు జనసైనికులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.