ధర్మపురి బ్రహ్మోత్సవాలలో జనసేన మజ్జిగ వితరణ

ధర్మపురి, శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు జనసేన తరపున వినయ్ సంగణభట్ల మజ్జిగ వితరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు నరేందర్ సంగణభట్ల మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.