స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ విభాగంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

వైజాగ్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ -2 విభాగంలో క్రియాశీల సభ్యత్వం కిట్లుమూడో విడత రెండవసారి35 మంది జనసైనికులకి అందించడం జరిగింది. ఈ కార్యక్రమం జనసేన పార్టీ కార్యకర్త సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు విందుల వెంకటరమణ, చిరు రాజు, మెగా నూకరాజు, కోదండ రావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.