చిర్రి బాలరాజు సమక్షంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం

పోలవరం: పోలవరం నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి.. మూడు మండలాల్లో క్రియాశీలక సభ్యులకు ఇంచార్జి చిర్రి బాలరాజు సమక్షంలో అందిచడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ఎక్కువ చేయించిన వారిని సభాముఖంగా శాలువా కప్పి అభినందించడం జరిగింది.