ఫిషింగ్ హార్బర్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు టైటిల్ అందించిన పంతం నానాజీ

కాకినాడ రూరల్: వాకలపూడి ఫిషింగ్ హార్బర్ పేట ప్రాంత జనసైనికులు శివకిషోర్, రాజు, ఈశ్వరరావుల ఆధ్వర్యంలో చేపట్టిన వేసవికాల ఆహ్లాదం మరియు మిత్రుల కలయిక కోసం ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో శుక్రవారం ఫైనల్ సందర్బంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ముఖ్య అతిధులుగా పాల్గొని విజేతలకు టైటిల్ అందజేయడం జరిగింది.