వింజమూరు మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు మండలంలో.. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు షేక్ సుభాని భాయ్ ఆధ్వర్యంలో.. జనసేన పార్టీ క్రియా శీలక సభ్యుత్వం కిట్ లు పంపిణి చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి చేతుల మీదుగా సుభాని భాయ్ అందుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.