రాజమండ్రి రూరల్ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆదేశాలు మేరకు.. రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్రియశిలక సభ్యులకు ఐ డి కార్డ్స్, ఇన్సూరెన్స్ బాండ్స్, పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు చిన్నారావు, ఉపాధ్యక్షులు సలీం, కార్యదర్శి శ్రీమతి జి. రాజేశ్వరి, అడబాల శ్రీను, కర్రి. నాయుడు, మరియు ఎస్.ఎన్ రాజు, ఆర్. మణికంఠ, జి. ఆకాష్, టి. మణికంఠ, ఎం. త్రివేణి, జి. తేజ, ఎంవి ఆర్ ఎస్ కుమార్, కే. శ్రీనివాస్, ఎస్. వీరబాబు, కే. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.